ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా జాతరకు సీఎం రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) రేపు ఆదిలాబాద్ జిల్లాలో రేపు పర్యటించనున్నారు.ఇందులో భాగంగా నాగోబా ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

 Cm Revanth Reddy To Nagoba Jathara In Adilabad District..!!,telangana Cm Revanth-TeluguStop.com

అనంతరం ఆదివాసీలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.సాయంత్రం ఇంద్రవెల్లి( Indervelly )లో జరగనున్న భారీ బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు.రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.మరోవైపు భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా జనసమీకరణ చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube