CM Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‎కు బెయిల్ మంజూరు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్( CM Arvind Kejriwal ) కు బెయిల్ మంజూరు అయింది.ఈ మేరకు రూ.15 వేల పూచీకత్తుతో పాటు రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్ తో రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు అయింది.

 Cm Kejriwal Granted Bail In Delhi Liquor Case Cm-TeluguStop.com
Telugu Aap, Cmaravind, Cm Kejriwal, Rouse-Latest News - Telugu

కాగా కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue court )కు హాజరైన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు ఎనిమిది సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కేజ్రీవాల్ గైర్హాజరు అవుతూ వస్తున్నారు.దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది.ఈ నేపథ్యంలో విచారణకు హాజరైన కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube