హైదరాబాద్ ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు.మంత్రులు, జిల్లా అధ్యక్షులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ప్రధానంగా జాతీయ పార్టీ ఏర్పాటుపై చర్చించనున్నారు.పార్టీ ఏర్పాటు ఉద్దేశం, అజెండాలపై నేతలకు వివరిస్తారు.
అనంతరం మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షుల సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.అయితే దసరా రోజున కేసీఆర్ జాతీయ పార్టీ పేరును ప్రకటించారనున్న విషయం తెలిసిందే.