ఈనెల 9న మెట్రో ఫేజ్-2‎కు సీఎం కేసీఆర్ భూమి పూజ

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ -2పై ప్రీబిడ్ హెచ్.ఏ.

 Cm Kcr Bhumi Puja For Metro Phase-2 On 9th Of This Month-TeluguStop.com

ఎం.ఎల్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.ఈ భేటీకి పలు ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థలు హాజరైయ్యాయి.ఇందులో భాగంగా రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రో నిర్మాణంపై చర్చ జరుగుతోంది.మెట్రో రైల్ ఫేజ్-2 పై ప్రభుత్వ విధివిధానాలను హెచ్ ఏ ఎం ఎల్ తెలపనుంది.అదేవిధంగా ప్రాజెక్టు నాణ్యత, టైం బాండ్ పై నిర్దేశం చేయనున్నాయని సమాచారం.

ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ వరకు బిడ్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.ఈనెల 20న అర్హత కలిగిన కన్సలెన్సీ సంస్థల జాబితా ప్రకటించనున్నారు.23న రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ డాక్యుమెంట్ విడుదల కానుంది.సందేహాలను తెలిపేందుకు జనవరి 2 వరకు అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈనెల 9న మెట్రో ఫేజ్-2 కు సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube