ఐదు లక్షల ఇళ్లు ప్రారంభించనున్న సి ఎం జగన్...

యాంకర్: ముఖ్యమంత్రి జగన్( CM ys jagan ) నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు.

సామర్లకోట( Samarlakota ) పరిధిలోని పీఈటీ కాలనీలో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఇళ్ళ గృహప్రవేశ సామూహిక గృహప్రవేశం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

నూతన టెక్నాలజీతో ఇక్కడ ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టారు.ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.

చిత్తూరు అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమవుతుంది - బాలకృష్ణ

తాజా వార్తలు