లండన్ పర్యటన ముగించుకొని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్...

కృష్ణాజిల్లా: లండన్ పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్.సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రులు జోగి రమేష్, పినిపే విశ్వరూప్, కారుమూరు నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,

 Cm Jagan At Gannavaram Airport After His London Tour,cm Jagan ,gannavaram Airpor-TeluguStop.com

ఎంపీ వల్లభనేని బాలశౌరి, నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు.

అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తాడేపల్లి నివాసానికి బయలుదేరిన సీఎం జగన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube