తిరుపతి జిల్లాలో భూవివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో ఉద్రిక్తత నెలకొంది.బీరకుప్పం పంచాయతీలో భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

 Clash Between Two Communities In Land Dispute In Tirupati District-TeluguStop.com

గ్రామానికి చెందిన విజయన్, రవీంద్రన్ అనే వ్యక్తుల మధ్య గత మూడు నెలలుగా ఇంటి స్థలం కోసం వివాదం నడుస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా సమస్య తారాస్థాయికి చేరడంతో ఇరు వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డారు.

ఈ గొడవలో తీవ్రగాయాలపాలై ఒకరు మృతిచెందగా.ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు.

అనంతరం బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube