నల్గొండ జిల్లాలో కూలీల మధ్య ఘర్షణ.. నెలకొన్న ఉద్రిక్తత

నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.స్థానిక కూలీలు, బీహార్ కూలీలకు మధ్య వివాదం చెలరేగింది.

 Clash Between Laborers In Nalgonda District.. Tension-TeluguStop.com

అది కాస్త ముదరడంతో స్థానిక కూలీలపై బీహార్ కి చెందిన వలస కూలీలు రాళ్లు రువ్వారు.దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

బీహార్ కూలీల దాడిలో పలువురుకి గాయాలు కాగా.పలు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులుసంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.అయితే బీహార్ కూలీలు రాక వలన స్థానిక కూలీలైన తమకు పనులు లేకుండా పోతున్నాయని వాపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube