నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.స్థానిక కూలీలు, బీహార్ కూలీలకు మధ్య వివాదం చెలరేగింది.
అది కాస్త ముదరడంతో స్థానిక కూలీలపై బీహార్ కి చెందిన వలస కూలీలు రాళ్లు రువ్వారు.దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.
బీహార్ కూలీల దాడిలో పలువురుకి గాయాలు కాగా.పలు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులుసంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.అయితే బీహార్ కూలీలు రాక వలన స్థానిక కూలీలైన తమకు పనులు లేకుండా పోతున్నాయని వాపోతున్నారు.