భోగాపురం ఎయిర్ పోర్టుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్ధాపన ..

భోగాపురం ఎయిర్ పోర్టుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్ధాపన చేశారు.అనంతరం ఆయన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నమూనాను ముఖ్యమంత్రి పరిశీలించారు.4,592 కోట్ల రూపాయల వ్యయంతో ఫేజ్ 1 ని నిర్మించనున్నారు.

 Chief Minister Jagan Mohan Reddy Laid The Foundation Stone For Bhogapuram Airpo-TeluguStop.com

జిఎంఆర్ ఎయిర్ పోర్టు నిర్మాణ బాధ్యతలు ప ర్యవేక్షిస్తున్నారు.

ఎయిర్ పోర్టు, సపోర్టులతో ఉత్తరాంధ్రకు మహర్ధశ పట్టనుందని సీఎం జగన్ అన్నారు.అనంతరం 195 కోట్ల రూపాయలతో నిర్మించనున్న తారక రామ తీర్ధ సాగర్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్ధాపన చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube