మేం విడాకులు తీసుకోవడం లేదంటున్న హీరోయిన్....

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల గురించి ఏదైనా ఓ వార్త బయటికి పొక్కింది అంటే చాలు ఆ వార్త గురించి నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు అసత్య ప్రచారాలు చేస్తుంటారు.

తాజాగా బాలీవుడ్ సీరియల్ హీరోయిన్ విషయంలో కూడా ఇలాగే జరిగింది.

ఈ మధ్యకాలంలో హిందీ సీరియల్ హీరోయిన్ చారు అసోప మరియు తన భర్త రాజీవ్ సేన్ విడాకులు తీసుకుంటున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.దీనికి తోడు ఇటీవలే రాజీవ్ సేన్ తన భార్యతో దిగినటువంటి కొన్ని ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల నుంచి తొలగించాడు.

దీంతో ఈ వార్తలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి.స్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన హాట్ హాట్ అందాలతో ఫోజులు ఇస్తోంది.

దీంతో తాజాగా ఈ విషయంపై సీరియల్ హీరోయిన్ చారు అసోప స్పందించింది. ఇందులో భాగంగా తాను మరియు తన భర్త  విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని కొట్టి పారేసింది.

Advertisement

దీంతో ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ "మరి సోషల్ మీడియా మాధ్యమాలలో మీ దంపతులు ఇద్దరూ తీసుకున్నటువంటి ఫోటోలను ఎందుకు డిలీట్ చేశారని" అంటూ ప్రశ్నించాడు.దీంతో చారు అసోప ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫోటోలు డిలీట్ చేసినంత మాత్రాన తాము విడాకులు తీసుకోబోతున్నట్లు ఎలా అనుకుంటారని" ఆగ్రహం వ్యక్తం చేసింది.

స్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన హాట్ హాట్ అందాలతో ఫోజులు ఇస్తోంది.అంతేకాక ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలపై లేని పోని అసత్య ప్రచారాలు చేస్తూ పాపులర్ కావాలని కొందరు ఆశిస్తున్నారని ఇది సరికాదని మండి పడింది.

ఇంకోసారి నిజాలు తెలుసుకోకుండా తనపై ఇలాంటి అసత్య కథనాలను ప్రచారం చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు