నిత్యం ఉద్రిక్త వాతావరణానికి కేంద్ర బిందువుగా మారుతున్న హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేటి ఉదయం మరోమారు హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.
వర్సిటీలోని వాటర్ ట్యాంకులో పడి ఓ యువకుడు మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాటర్ ట్యాంకులో పడి ఉన్న సదరు యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు.ఆ తర్వాత అతడు మాణికేశ్వరి నగర్ కు చెందిన ప్రసాద్ గా గుర్తించారు.
యువకుడు ఏ కారణంగా చనిపోయాడన్న విషయం తెలియరాలేదు.దీనిపై వర్సిటీలో కలకలం రేగింది.
యువకుడి మృతదేహం వద్దకు చేరుకుంటున్న ఓయూ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.దీంతో పరిస్థితి అదుపులోనే ఉంచేందుకంటూ పోలీసులు కూడా భారీ సంఖ్యలో అక్కడ మోహరించారు.
ఈ నేపథ్యంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy