ఐటీ నోటీసులపై చంద్రబాబు స్పందించాలి..: మంత్రి అమర్నాథ్

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.రూ.

118 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇచ్చిందని తెలిపారు.అయితే ఈ ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పరని ప్రశ్నించారు.

సంబంధం లేని సమాధానాలు చెప్తూ చంద్రబాబు దాట వేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని పేర్కొన్నారు.ప్రజల ఆస్తులను కొల్లగొట్టిన విషయాలన్నీ వెలుగులోకి వస్తాయని తెలిపారు.

అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత
Advertisement

తాజా వార్తలు