టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.మధ్యాహ్నం హస్తినకు పయనం కానున్న ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.
ఈ సమావేశంలో పొత్తులతో పాటు రాష్ట్ర విభజన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కానుండటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.