హైదరాబాద్లోని సికింద్రాబాద్ బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ సభా వేదికపై తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఛైర్ ఏర్పాటు చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక పర్యటన కావడంతో వేదికపై ప్రొటోకాల్ ప్రకారం ఛైర్ ను కేటాయించారు.
సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు మహమూద్ అలీ, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డిలకు కుర్చీలను ఏర్పాటు చేశారు అధికారులు.అయితే మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరుకారనే వార్తలు వినిపిస్తున్నాయి.







