వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.ఇందులో భాగంగా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమా శంకర్ రెడ్డి సోదరుడు జగదీశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు.

 Cbi Investigation In Ys Viveka Murder Case-TeluguStop.com

విచారణ ముగియడంతో హైదరాబాద్ లోని కోఠి సీబీఐ కార్యాలయం నుంచి జగదీశ్ రెడ్డి వెళ్లిపోయారని తెలుస్తోంది.మరోవైపు ఇదే కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా సీబీఐ ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.కాగా ఆయనను అధికారులు సాయంత్రం 4.30 గంటల వరకు ప్రశ్నించే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube