వివేకా హత్య కేసులో సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్‎షీట్ దాఖలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్‎షీట్ దాఖలు చేసింది.ఈ మేరకు హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టులో కేసుకు సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ సమర్పించింది.

 Cbi Has Filed A Supplementary Chargesheet In Viveka's Murder Case-TeluguStop.com

కాగా హత్య కేసులో దర్యాప్తునకు గడువు కూడా ఇవాళ్టితో ముగిసిన సంగతి తెలిసిందే.అయితే విచారణకు మరికొంత సమయం కావాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ.

మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై వచ్చే నెల 3న విచారణ జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube