ఎన్నికల గుర్తు అంశంలో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వెనక్కి తీసుకుంది.ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను బీఆర్ఎస్ ఉపసంహరించుకుంది.
ఈ క్రమంలోనే ఎన్నికల గుర్తు అంశంపై బీఆర్ఎస్ పార్టీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుందని తెలుస్తోంది.ఈ అంశంపై గతంలో హైకోర్టు స్థాయిలో విచారణ జరిగినందున సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.
తమ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులను ఇతర అభ్యర్థులకు కేటాయించవద్దని బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేయనుంది.







