నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృత్యువాత పడ్డారు.
డోన్ మండలం దొరపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.మృతులు దొరపల్లి వాసులుగా గుర్తించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృత్యువాత పడ్డారు.

డోన్ మండలం దొరపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.మృతులు దొరపల్లి వాసులుగా గుర్తించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు