ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీదే విజయం..: బండి సంజయ్

అర్హులకు పథకాలు అందాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ అన్నారు.రాష్ట్రంలో కేసీఆర్ తాంత్రిక పూజలు మొదలు పెట్టారని విమర్శించారు.

 Bjp Will Win Whenever Elections Are Held..: Bandi Sanjay-TeluguStop.com

ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడానికి పూజలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.కాంగ్రెస్ లో కేసీఆర్ కులచిచ్చు పెట్టించారని మండిపడ్డారు.

ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులు అందరికీ టికెట్లు రావని తెలిపారు.ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ వాళ్లను కూడా చేర్చుకోవాలని కదా అని ఎద్దేవా చేశారు.

ఈ క్రమంలో తెలంగాణలో ఎప్పుడు జరిగినా బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube