ప్రజలు ఎలా పోయినా ఈ సిఎంకు పరవా లేదా - భాజపా అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం: భాజపా అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.నిన్న రాజ శ్యామల యాగం ఎవరి కోసం చేశారు.

 Bjp Spokesperson Bhanu Prakash Reddy Fires On Cm Jagan Rajashyamala Yagam, Bjp S-TeluguStop.com

ఎవరి తృప్తి, ఎవరి మెప్పు కోసం చేశారు.సిఎం కుటుంబం బాగుండాలని దేవాదాయ శాఖ డబ్బుతో చేస్తారా.

ప్రజలు ఎలా పోయినా ఈ సిఎం కు పరవా లేదా.

నిన్న సిఎం తీసుకున్న సంకల్పం కూడా వింత గా ఉంది.

ఇలాంటి విధానం మేమెప్పుడూ‌ చూడలేదు, వినలేదు.వీటికి దేవదాయ శాఖ మంత్రి సమాధానం‌ చెప్పాలి.

వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తారా.ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత నిధులు తెచ్చారో వివరాలు వెల్లడించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube