తెలంగాణలో ప్రజాస్వామ్యంపై బీజేపీ నేత కోమటిరెడ్డి కామెంట్స్

తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని ఆరోపించారు.

 Bjp Leader Komati Reddy's Comments On Democracy In Telangana-TeluguStop.com

రాజకీయంగా ఎదుర్కోలేకనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ దుష్ఫ్రచారం చేశారని మండిపడ్డారు.దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు.

రాచరిక పాలన కొనసాగిస్తూ ప్రజలను వేధిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube