BJP : తెలంగాణలో పెండింగ్ ఎంపీ స్థానాలపై బీజేపీ ఫోకస్..!!

తెలంగాణలో పెండింగ్ ఎంపీ స్థానాలపై బీజేపీ( BJP ) హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది.ఇందులో భాగంగా అభ్యర్థుల రెండో జాబితాపై అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంది.

 Bjp Focus On Pending Mp Seats In Telangana-TeluguStop.com

ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Union Minister Kishan Reddy ) ఇవాళ మినిస్టర్స్ కౌన్సిల్స్ మీటింగ్ కు హాజరు కానున్నారు.తరువాత పార్టీ పెద్దలతో కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలో బీజేపీ ఇటీవల విడుదల చేసిన మొదటి జాబితాతో పాటు త్వరలో ప్రకటించనున్న రెండో జాబితాపై కూడా కిషన్ రెడ్డి పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.అదేవిధంగా రాష్ట్రంలో కొనసాగుతున్న పార్టీ చేరికలపై అధిష్టానంతో చర్చలు జరిపే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube