హైదరాబాద్ జలమండలి వద్ద బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన

హైదరాబాద్ జలమండలి వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.తాగునీరు కలుషితం అవుతోందని బీజేపీ నిరసనకు దిగింది.

 Bjp Corporators Protest At Hyderabad Water Board-TeluguStop.com

ఈ నేపథ్యంలో జలమండలి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు బీజేపీ కార్పొరేటర్లు ప్రయత్నించారు.రంగంలోకి దిగిన పోలీసులు కార్పొరేటర్లను అడ్డుకున్నారు.

ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.అనంతరం బీజేపీ కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు పీఎస్ కు తరలించారు.

అయితే నాలాలలో పూడిక తీయడం లేదని, అలాగే తొలగించిన పూడికను అక్కడి నుంచి తీయడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube