తెలంగాణలో టీఆర్ఎస్ 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం లేదని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.ఈ క్రమంలో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్యే కవిత భారీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించిన బండి సంజయ్ ఆమె త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు.రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినీతి పాలన చేస్తుందని ఆయన ఆరోపించారు.