అనుమానంతో భార్య మార్మాంగాలను కోసిన భర్త.. అనాథలైన పిల్లలు..!

ఇటీవలే కాలంలో అక్రమ సంబంధం( Extramarital Affairs ) ఉందనే అనుమానం కలిగితే చాలు దారుణాలకు పాల్పడుతున్నారు.

కనీసం అందులో నిజం ఉందా లేదా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేయకుండా దారుణమైన నిర్ణయాలు తీసుకుని జీవితాలతో పాటు కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేసేస్తున్నారు.

ఓ వ్యక్తి కు తన భార్యపై అనుమానం వచ్చింది.భార్యపై లోలోపల పగ పెంచుకొని చాలా దారుణంగా భార్య మార్మాంగాలను కోసి హత్య చేశాడు.

అసలు భార్యపై అనుమానం ఎందుకు వచ్చిందో.? హత్య ఎలా చేశాడో అనే వివరాలు చూద్దాం.పోలీసులు( Police ) తెలిపిన వివరాల ప్రకారం: బెంగుళూరు( Bengaluru ) నగరంలోని మంజునాథ నగర లో అయ్యప్ప, నాగరత్న అనే దంపతులు నివాసం ఉంటున్నారు.వీరికి వివాహం 12 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది.

కుమార్, భూమిక అనే ఇద్దరు పిల్లలు సంతానం.అయ్యప్ప సిటీ మార్కెట్లో కూలి పనులు చేసేవాడు.

Advertisement

నాగరత్న( Nagaratna ) రామనగరంలో ఉండే ఓ బట్టల దుకాణంలో పనిచేసేది.

ఈ దంపతుల కుటుంబం సంతోషంగానే ఉండేది.అయితే నాగరత్న ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతూ ఉండడం, అయ్యప్ప అక్క కొడుకు చంద్రు రోజు ఇంటికి రావడం తో అయ్యప్పకు భార్యపై అనుమానం మొదలైంది.అంతేకాదు భార్య నాగరత్న, చంద్రు సన్నిహితంగా ఉండడం అయ్యప్ప కళ్ళారా చూశాడు.

ఇక అప్పటినుండి ఈ దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి.అయ్యప్ప ప్రవర్తనలో మార్పు వచ్చి ఒక రాక్షసుడు లాగా భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు.

ఇక భార్యను చంపేయాలని నిర్ణయించుకున్న అయ్యప్ప, భార్య నాగరత్న గాడ నిద్రలో ఉన్నప్పుడు ఆమెపై కత్తితో దాడికి దిగాడు.ఆమె మర్మాంగాలను కత్తితో కోసి కిరాతకంగా పొడిచి హత్య చేశాడు.ఆమె చనిపోయింది అని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి పరారయ్యాడు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ..!!

ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో బసవేశ్వర నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.అయ్యప్ప పై హత్య కేసు నమోదు చేసి అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు