కరీంనగర్ లో బండి సంజయ్ పాదయాత్ర..!!

బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేసేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది.ఈనెల 7వ తేదీన కరీంనగర్ టౌన్ నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు.

 Bandi Sanjay Padayatra In Karimnagar..!!-TeluguStop.com

అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి బండి సంజయ్ రెడీ అయ్యారని తెలుస్తోంది.ఇందులో భాగంగా హెలికాప్టర్ ద్వారా ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని సమాచారం.

ఈ క్రమంలోనే ఈనెల 8న సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.మరోవైపు ఈనెల 6న బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube