వైసీపీ ప్రభుత్వంపై అయ్యన్నపాత్రుడు విమర్శలు

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు.ప్రధాని నరేంద్ర మోదీ సభలో మూడు రాజధానులపై స్లోగన్స్ ఇచ్చేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

 Ayyannapatra Criticized The Ycp Government-TeluguStop.com

దీనిపై ఇప్పటికే డ్వాక్రా మహిళలతో రిహార్సల్స్ పూర్తి అయ్యాయని చెప్పారు.ప్రధాని హామీలపై విరుద్ధ ప్రకటనలు విచారకరమని వ్యాఖ్యనించారు.

రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ పెద్దలు పేదలకు ఇచ్చే బియ్యాన్ని కూడా వదలడం లేదని విమర్శించారు.

బ్లాక్ మార్కెట్ ద్వారా ఇతర దేశాలకు బియ్యం తరలిస్తున్నారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube