జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్ లోని రాజౌరీలో ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు.ఉగ్రవాదులు చేసిన బ్లాస్ట్ లో ఇద్దరు జవాన్లు మరణించారు.

 Attack Of Terrorists In Jammu And Kashmir.. Two Soldiers Killed-TeluguStop.com

మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.పేలుడు ఘటనతో రాజౌరీ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube