చెన్నై ఐఐటీలో ఏపీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.ఐఐటీకి చెందిన పుష్ఫక్ తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
పుష్ఫక్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం.కాగా చెన్నై ఐఐటీలో గడిచిన నెల రోజుల వ్యవధిలో ఇది రెండో బలవన్మరణం.
అయితే విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.







