వందే భారత్ రైలు ప్రయాణం అద్భుత అనుభూతినిచ్చింది - మంత్రి రోజా

వందే భారత్ రైలు ప్రయాణం అద్భుత అనుభూతినిచ్చిందని AP మంత్రి రోజా అన్నారు.‘గుంటూరు నుంచి తిరుపతికి రైలులో ప్రయాణించా.జర్నీ చాలా బాగుంది.వందేభారత్ రైళ్లను మన దేశంలో ప్రవేశపెట్టడం గర్వకారణం.

 Ap Minister Roja Travelled In Vande Bharat Train, Ap Minister Roja , Vande Bhara-TeluguStop.com

ఇందుకు కారణమైన ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కి ధన్యవాదాలు’ అని మంత్రి రోజా తెలిపారు.జర్నీలో తోటి ప్రయాణికులతో దిగిన సెల్ఫీలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube