తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు.ఉదయం విఐపీ విరామ సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు.

 Ap Devadaya Charities Minister Kottu Satyanarayana Visited Thirumala Srivastava-TeluguStop.com

దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ దావోస్ పర్యటన విజయవంతం కావాలని, రాష్ట్రానికి నూతన పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా పర్యటన సాగాలని ఆయన కోరారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సాగుతున్న సుపరిపాలన అడ్డుకోవడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నప్పటికీ అవన్నీ నిర్వీర్యమై స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి జరగాలని శ్రీవారిని ప్రార్థించాను అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube