న్యూస్ రౌండప్ టాప్ 20

1.చంద్రబాబును కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలు

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Jagan, Pav-TeluguStop.com
Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Bjp Trs, Chandrababu, Jagan, Pavan Kalyan, Tel

విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఉక్కు పరిరక్షణ సమితి నేతలు కలిశారు.విశాఖ ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.

2.ఏయూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది.దీని ద్వారా బీటెక్ – ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం లో ప్రవేశాలు కల్పిస్తారు.

3.పోలవరంపై దేవినేని ఉమా కామెంట్స్

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Bjp Trs, Chandrababu, Jagan, Pavan Kalyan, Tel

పోలవరం ప్రాజెక్టు కోసం ఎంతోమంది భూములు త్యాగం చేశారని , పోలవరం నిర్వాసితులను ఆదుకునేది చంద్రబాబునాయుడే అని టిడిపి మాజీ మంత్రి బొండా ఉమా అన్నారు.

4.జనసేన పొత్తుపై సోము వీర్రాజు కామెంట్

జనసేన బిజెపి పొత్తుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజకీయ అవసరాల కోసం సహజంగా అనేక పార్టీల నేతలను కలుస్తాము అని, అలా కలిసిన వారందరితోనూ పొత్తు కాదు అంటూ జనసేన ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

5.బిజెపిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్స్

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Bjp Trs, Chandrababu, Jagan, Pavan Kalyan, Tel

బిజెపి నేతలు పదో తరగతి పేపర్లను లీక్ చేసి మళ్లీ వారే ధర్నాలు , రాస్తారోకోలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.

6.మా ఇంటికి కూడా పోలీసులు వచ్చారు : ఎంపీ అరవింద్

తెలంగాణలో ఎమర్జెన్సీ వాతావరణం నెలకొందని అందరినీ అరెస్టులు చేస్తున్నారని,  హైదరాబాదులో తను ఇంటికి కూడా పోలీసులు వచ్చారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.

7.పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కామెంట్స్

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Bjp Trs, Chandrababu, Jagan, Pavan Kalyan, Tel

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు.

8.వైసిపి ప్రభుత్వం పై అచ్చన్న కామెంట్స్

ఏపీలో జగన్ పార్టీ అధికారంలో ఉండేది ఇక ఎనిమిది మాసాలే అని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు అన్నారు.

9.వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Bjp Trs, Chandrababu, Jagan, Pavan Kalyan, Tel

వైసీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శలు చేశారు.ఎమ్మెల్యేలకు టైం అయిపోయిందని , ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలంటే ఆయన సెటైర్లు వేశారు.

10.ప్రధాని పై కేటీఆర్  కామెంట్స్

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.ఉప్పు, పప్పు, పెట్రోల్ , డీజిల్,  గ్యాస్ ధరలు  పెరిగిన నేపథ్యంలో పిరమైన ప్రధాని అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు.

11.బండి అరెస్టుపై కిషన్ రెడ్డి కామెంట్స్

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Bjp Trs, Chandrababu, Jagan, Pavan Kalyan, Tel

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.కారణాలు చూపకుండా ఎలా అరెస్టు చేస్తారు అంటూ ప్రశ్నించారు.

12.సిసోడియా జుడిషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనిషి ఏప్రిల్ 17 వరకు పొడిగించింది.

13.  రాహుల్ గాంధీ పై విమర్శలు

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Bjp Trs, Chandrababu, Jagan, Pavan Kalyan, Tel

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పై కేంద్ర విమానాయన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య తీవ్ర విమర్శలు చేశారు.

14.నాదెండ్ల మనోహర్ విమర్శలు

పోలవరం ప్రాజెక్టుపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు.జగనన్న పాపాల పథకం పోలవరం ప్రాజెక్టు అని మనోహర్ విమర్శించారు.

15.పేపర్ లీకేజీ పై మంత్రి కామెంట్స్

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Bjp Trs, Chandrababu, Jagan, Pavan Kalyan, Tel

టెన్త్ పేపర్ లీకేజీ కుట్రలో ఎంత వారైనా వదిలిపెట్టి ప్రజాశక్తి లేదని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

16.చంద్రబాబుకు ఇదే చివరి ఎన్నికలు

టిడిపి అధినేత చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శించారు.

17.టెన్త్ పేపర్ లీకేజీలో బండి సంజయ్ హస్తం

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Bjp Trs, Chandrababu, Jagan, Pavan Kalyan, Tel

పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉందని బిఆర్ఎస్ నేతలు విమర్శించారు.

18.కేదార్నాథ్ యాత్ర

ఈ నెల 25న కేదార్నాథ్ దాం యాత్ర ప్రారంభం కానుంది.

19.దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నాలుగు రోజులు బంద్

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Bjp Trs, Chandrababu, Jagan, Pavan Kalyan, Tel

హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు పై ఉన్న తీగల వంతెన పైనుంచి వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు కాంక్షలు విధించారు ఆరవ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడు రోజులు పాటు వంతెన పై వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

20.కెసిఆర్ కు భట్టి విక్రమార్క లేఖ

తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క సింగరేణి పై బహిరంగ లేఖ రాశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube