ఒడిశాలో మరో ఘోర రైలు ప్రమాదం ఆరుగురు మృతి..!!

ఒడిశా రాష్ట్రం( Odisha )లో ఇటీవల ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.కోరమండల్ ఎక్స్ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ ను ఢీ కొనడంతో పెద్ద ప్రమాదం సంభవించింది.

 Another Fatal Train Accident In Odisha Kills Six Odisha Train Accident, Coromand-TeluguStop.com

దీంతో బోగీలు వేరే ట్రాక్ పై పడటంతో… అటు నుంచి వస్తున్న యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ కూడా ప్రమాదానికి గురికావడం జరిగింది.ఈ దుర్ఘటన ప్రపంచం మొత్తాన్ని కలచివేసింది.

అసలు ఈ ఘటన ఎలా జరిగిందనే దాని విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేస్తూ ఉంది.

అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు కాకముందే ఒడిశాలో మరో రైళ్లు ప్రమాదం సంభవించింది.

ఝాజ్‌పూర్‌ రైల్వే స్టేష( Jhajpur railway station )న్ లో ఈ ప్రమాదం సంబంధించినది.ఆరుగురు రైల్వే కూలీలు మృతి చెందారు.కొంతకాలంగా ఇంజన్ లేని నిరుపయోగంగా ఉన్న గూడ్స్ భోగి కలిగిన రైలుని మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం రావటంతో రైల్వే కార్మికులు( Railway workers ) భోగి కిందకు వెళ్లడం జరిగింది.అయితే ఈదురు గాలులకి భోగిలో ముందుకి కదలడంతో రైల్వే కూలీలు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube