ఏపీ, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

ఏపీలో పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది.

 Announcement Of Ap And Telangana Bjp Mlc Candidates-TeluguStop.com

ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా సన్నరెడ్డి దయాకర్ రెడ్డి బరిలో నిలవనున్నారు.కడప -అనంతపురం – కర్నూలు పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా నంగరూరు రాఘవేంద్ర, శ్రీకాకుళం – విజయనగరం – విశాఖ పట్టభద్రుల అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్ లను ప్రకటించింది.

మరోవైపు తెలంగాణలోనూ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది.మహబూబ్ నగర్ – రంగారెడ్డి -హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట నారాయణ రెడ్డి పోటీ చేయనున్నారని బీజేపీ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube