ఏపీ, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

ఏపీలో పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది.

ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా సన్నరెడ్డి దయాకర్ రెడ్డి బరిలో నిలవనున్నారు.

కడప -అనంతపురం - కర్నూలు పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా నంగరూరు రాఘవేంద్ర, శ్రీకాకుళం - విజయనగరం - విశాఖ పట్టభద్రుల అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్ లను ప్రకటించింది.

మరోవైపు తెలంగాణలోనూ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది.మహబూబ్ నగర్ - రంగారెడ్డి -హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట నారాయణ రెడ్డి పోటీ చేయనున్నారని బీజేపీ వెల్లడించింది.

వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?