ఘనంగా ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట అంగడి బజారు లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం లో స్వామి వారి వార్షికోత్సవ పూజ అర్చకుడు గొంగళ్ళ ఉమాశంకర్, శివా చార్య నెత్రు త్వంలో ఘనంగా నిర్వహించారు.మొదటగా గణపతి పూజ.

 Anniversary Of Anjaneya Swamy Temple, Temple Anniversary , Anjaneya Swamy Temple-TeluguStop.com

అష్ట దిక్పలక పూజ.గౌరీపూజా.పుణ్య వచనము.స్వామి వారికి మన్యు సూక్త సహిత అభిషేకం.

సింధూర పూజ.మంగళ హారతి.ఆశీర్వచనం.జరిపించారు.అనంతరం పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదం అందజేశారు.ఈ కార్యక్రమంలో గంప నాగేంద్రము పద్మ , బొందుగుల మార్కండేయ, నవ్వోతు రాము, వనం రమేశ్, సిద్ధిరములు, పారిపల్లి రాంరెడ్డి, రేవూరి లక్ష్మి నారాయణ, చెన్న సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube