తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి( Tiruchanoor )ని యాంకర్ శ్యామల( Anchor Shyamala ) శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి( Tiruchanoor )ని యాంకర్ శ్యామల( Anchor Shyamala ) శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

తాజా వార్తలు