ఢిల్లీకి అమరావతి రైతుల పయనం..!

అమరావతి రైతులు దేశ రాజధాని ఢిల్లీకి పయనం కానున్నారు.ఈనెల మూడో వారంలో హస్తినకు వెళ్లనున్న రైతులు అక్కడ ఆందోళనలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

 Amaravati Farmers Journey To Delhi..!-TeluguStop.com

ఢిల్లీలో మొత్తం మూడు రోజులపాటు నిరసన కార్యక్రమం చేపట్టాలని రైతులు ప్రణాళికను రూపొందించారు.ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో హస్తినకు రైతులు వెళ్లనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube