గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్.పవన్ కళ్యాణ్ మరియు బాలయ్య పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
విషయంలోకి వెళ్తే ఆహాలో “అన్ స్టాపబుల్” టాకీ షోలో ఈరోజు పవన్ మరియు బాలయ్య ఎపిసోడ్ షూటింగ్ జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.పవన్ కళ్యాణ్ షోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.“అన్ స్టాపబుల్” టాకీ షో స్టార్ట్ చేసేముందు.ఒక మంచి షో అవుతుందని అనుకున్నాము.
కానీ ఇండియాలోనే నెంబర్ వన్ టాకీ షో అవుతుందని అసలు ఊహించలేదు.
ఇండియాస్ బిగ్గెస్ట్ టాక్ షో.అవటంతో అందరి చూపు “అన్ స్టాపబుల్” పై పడింది.రెండవ సీజన్ లో చాలామంది బిగ్గెస్ట్ సెలబ్రిటీలు వస్తున్నారు.
దీనిలో భాగంగా ఈరోజు బిగ్గెస్ట్ మరియు క్రేజీ ఎపిసోడ్ షూటింగ్ జరగబోతోంది.పవన్ కళ్యాణ్ ఈ టాకీ షోలోకి రావడం చాలా ఆనందంగా ఉంది.
పవన్ రావటం “అన్ స్టాపబుల్” షోనీ సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది.ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడండి.
ఇటువంటి టాకీ షో మళ్లీ రాదు.ఇటువంటి బెస్ట్ ఎపిసోడ్స్ మళ్లీ ఉండవు.
ఇప్పుడు జరగబోయేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్ అని పవన్, బాలయ్య “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ పై అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.