టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోపణలు

తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బీజేపీకు ఏజెంట్లని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలుగు పాటను నారాయణపేట్ జిల్లా మక్తల్లో ఆయన విడుదలచేశారు.

ఈ కార్యక్రమానికి సామాన్యూల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు.ప్రధాని మన్కీ బాత్ లాగా స్పీచ్లు మాత్రమే ఇవ్వకుండా ప్రజలు చెప్పేది రాహుల్ వింటున్నారని ఎద్దేవా చేశారు.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...

తాజా వార్తలు