CEO Vikas Raj : లోక్ సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు: సీఈవో వికాస్ రాజ్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు( Lok Sabha Elections ) పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని సీఈవో వికాస్ రాజ్( CEO Vikas Raj ) తెలిపారు.ఈ మేరకు రాష్ట్రంలో సుమారు 90 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

 All Preparations For Lok Sabha Elections Ceo Vikas Raj-TeluguStop.com

ఇందుకోసం సుమారు లక్షా 80 వేల మంది వరకు సిబ్బంది అవసరం అవుతారని తెలిపారు.ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్న సీఈవో వికాస్ రాజ్ గతేడాది 2.09 లక్షల మంది పోస్టల్ ఓట్లు వేశారని పేర్కొన్నారు.

అనంతరం కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు( Contonment Assembly By-Election ) ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు.అలాగే ఇంటి వద్ద ఓటింగ్ కోసం ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.నిబంధనలకు లోబడే ప్రచారం చేసుకోవాలన్న సీఈవో వికాస్ రాజ్ సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube