బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సినీనటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ భేటీ అయ్యారు.కవితను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ప్రస్తుత జాతీయ రాజకీయాలపై చర్చించారని తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ స్థాపన అంశాలతో పాటు పార్టీ అజెండా, లక్ష్యాలను శరత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు.