పేపర్ లీక్ కేసులో పోలీస్ కస్టడీకి నిందితులు..!

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తొమ్మిది మంది నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.కింగ్ కోఠి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

 Accused In Police Custody In Paper Leak Case..!-TeluguStop.com

అనంతరం ప్రవీణ్, రాజశేఖర్ ను సిట్ అధికారులు టీఎస్పీఎస్సీకి తీసుకెళ్లారు.

మిగిలిన ఏడుగురు నిందితులను హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయానికి నిందితులను తరలించారు.

ఈ క్రమంలో మొత్తం ఆరు రోజుల పాటు నిందితులను పోలీసులు ప్రశ్నించనున్నారు.ఎవరు పేపర్ లీక్ చేశారు.? ఎవరెవరికి ఇచ్చారనే కోణంలో ఆరా తీయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube