అఫ్ఘానిస్థాన్లో ఆత్మాహుతి దాడి కలకలం సృష్టిస్తోంది.రాజధాని కాబూల్ లోని ఎడ్యుకేషన్ సెంటర్ లో ఈ దాడి జరిగింది.ఈ ఘటనలో 19 మంది దుర్మరణం చెందగా.27 మందికి పైగా గాయపడ్డారు.దాడి జరిగిన ప్రాంతంలో షియా అనే అఫ్గాన్ మైనార్టీ వారు నివసిస్తారని సమాచారం.అయితే, ఆత్మాహుతి దాడి ఎవరూ చేశారనే దానిపై సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు