టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కొత్త కోణం

A New Angle In The TSPSC Paper Leak Case

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కొత్త కోణం బయటకు వచ్చింది.లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటివరకు 43 మంది నిందుతులను అరెస్ట్ చేశారు.

 A New Angle In The Tspsc Paper Leak Case-TeluguStop.com

తాజాగా ఈ లీక్ కేసులో వరంగల్ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ డీఈ పేరు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.విద్యుత్ శాఖ డీఈ కనుసన్నల్లోనే ఏఈ పేపర్ పెద్ద ఎత్తున చేతులు మారినట్లు సమాచారం.

ఇప్పటికే విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవి కిశోర్ ను అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube