అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పై( CM Ramesh ) కేసు నమోదైంది.సీఎం రమేశ్, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే చోడవరంలోని( Chodavaram ) ఒక షాపులో సోదాల విషయంపై జీఎస్టీ అధికారుల( GST Officers ) విధులకు ఆటంకం కలిగించారని వారిపై ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలో సీఎం రమేశ్ తో పాటు మరి కొందరిపై సెక్షన్ 353 కింద చోడవరం పోలీసులు కేసు నమోదు చేశారు.