రాష్ట్రంలో కావలసినంత అడవి భూములు కొదువ లేకుండా వున్నాయి.అందులో ముప్పయ్ ఏమి ఖర్మ, లక్ష ఎకరాలున్నాయి రాజధాని కట్టుకోండి.
ఇక రాజధానిగా సింగపూర్ కడతారో జపాన్నే దించెస్తారొ అది మీ ఇష్టం.కాని ప్రతి ఏటా మూడు పంటలు పండే పంటభూములపై పడమాకండి.
ఇలా బలవంతంగా వేలుపెడతామంటే రైతులు చూస్తూ ఊరుకోరు.రాజధాని కోసం ఇలా అందరి ఉసుర్లు పోసుకోవడం ఈ సర్కార్కు పాడికాదు.
ఇప్పటికైనా కళ్ళు తెరిచి అటవీ భూములను ఒకసారి చూడండి.లేకుంటే రైతులతో కలిసి పోరాడడానికి ఎంతమాత్రం వెనుకాడం అని ప్రతిపక్ష నేత సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. -యర్నాగుల
.