పల్సర్ బైక్ అదుపుతప్పి లారీని ఢీ కొట్టి యువకుడు మృతి

సూర్యాపేట జిల్లా:మేళ్లచెరువు మండల కేంద్రంలో సోమవారం పల్సర్ బైక్ అదుపుతప్పి మై హోమ్ సిమెంట్ లోడ్ తో కోదాడ వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టిన ఘటనలో బైక్ పై వెళుతున్న హుజూర్ నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన పోస్టల్ ఉద్యోగి పెద్దవరపు అంజి (26) అక్కడికక్కడే మృతి చెందాడు.మృతినికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగిందని సమాచారం.

 Youth Dies After Losing Control Of Pulsar Bike, Hitting Lorry, Suryapet, Mellach-TeluguStop.com

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube