సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువు మండల కేంద్రంలో సిపిఎం ప్రజా సమస్యలపై పోరుబాట సందర్భంగా పేదల సమస్యలపై సర్వే చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వట్టేపు సైదులు మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ పేదలకు పట్టాలు ఇవ్వాలని ఇంటింటి సర్వే నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం చింతలపాలెం మండల కార్యదర్శి కందుల సుందర్ మల్లేశ్వర్ రెడ్డి,మండల నాయకులు గుండు సైదులు, బద్దుల సైదులు,సైదులు,ఎం.అశోక్,ఆదినారాయణ,సుశీల,పద్మ తదితరులు పాల్గొన్నారు.







