మోతె తహశీల్దార్ కార్యాలయంలో ఇద్దరు ఆర్ఐలను సస్పెండ్ చేసిన కలెక్టర్

సూర్యాపేట జిల్లా:మోతె మండల తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు గిర్దావర్లు (ఆర్ఐ)లను బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సస్పెండ్ చేశారు.ఆర్ఐలు పనిచేస్తున్న ఎస్.

 Collector Suspended Two Ris In Mote Tehsildar's Office , Sk Mansoor Ali, J. Nirm-TeluguStop.com

కె మన్సూర్ అలీ,జె.నిర్మలదేవి పలు రికార్డులను ట్యాంపరింగ్ చేసినట్లుగా ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించడం జరిగిందని,విచారణలో ట్యాంపరింగ్ జరిగినట్లు నిర్దారణ కావడంతో సస్పెండ్ చేసినట్లుగా జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube